Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తల్లి, ఇద్దరు కవల పిల్లలు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (11:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పాలమూరు జిల్లా నవాబ్ పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటు చేసుకుంది. మరో చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. 
 
మృతులను తల్లి రమాదేవి, కవల పిల్లలు మేఘన, మారుతి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలను నల్లకుంటలోకి తోసిన తల్లి, ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువు నుంచి సురక్షితంగా పెద్ద కుమార్తె నవ్య బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments