Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులు బాలికను హత్య చేశారు. ఈ దారుణం జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలిక ఉదయం ఆరు గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలికను చెరబట్టిన కొందరు కామాంధులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. 
 
పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments