Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులు బాలికను హత్య చేశారు. ఈ దారుణం జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలిక ఉదయం ఆరు గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలికను చెరబట్టిన కొందరు కామాంధులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. 
 
పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments