Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతంరెడ్డిని రాజకీయాలు నేర్పించింది నేనే : సీఎం జగన్

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (13:50 IST)
ఇటీవల హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతంరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాలు నేర్పింది తానేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటరులో మేకపాటి గౌతంరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా గౌతంరెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, తన ప్రతి అడుగులో గౌతంరెడ్డి తోడుగా ఉన్నారన్నారని చెప్పారు. తనను ఆయన ఎల్లపుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని వెల్లడించారు. 
 
పరిశ్రమల శాఖలో ఆరు విభాగాలను గౌతం రెడ్డి చూసేవారన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డి తపనపడేవారని, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారనీ జన్ చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఓ మంచి స్నేహితుడుని కోల్పోయానని, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీ పేరు పెడతామని సీఎం జగన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments