కన్నతండ్రిని రంపంతో కసకసా కోసిన కిరాతక కొడుకు...

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (18:52 IST)
తన ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రిని ఓ కిరాతక కుమారుడు రంపంతో కసకసా కోసి చంపేశాడు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దొనకొండ మండలం, ఇండ్ల చెరువు అనే గ్రామంలోని ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. 
 
అయితే, ఈయన రెండో కుమారుడు మరిదాసు శనివారం మద్యం సేవించేందుకు తండ్రిని డబ్బులు ఇవ్వాలని కోరగా, తండ్రి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మరిదాసు రాత్రి మద్యం సేవించి వచ్చి ఆ మత్తులో చెట్లు కోసే రంపంతో తండ్రిని హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి కసాయి కుమారుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments