Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ నోట్ రాయించుకునిమరీ కుమార్తెను ఉరితీసిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (09:11 IST)
మహారాష్ట్రలో ఓ కసాయి తండ్రి కన్న కుమార్తెను ఉరేసి చంపేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడేముందు కుమార్తెతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆమె మెడకు ఉరి వేసి చంపేశాడు. ఈ దారుణం నాగ్‌పూర్‌ జరిగింది. అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని కుమార్తెను చంపేశాడు. చివరకు సెల్‌ఫోనులోని ఫోటో ఆధారంగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. 
 
నాగ్‌పూర్‌కు చెందిన కూలీ పనులు చేసే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో పెద్ద కుమార్తె (16) ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేసుకుని విచారణ చేపట్టారు. 
 
కుటుంబ సభ్యులు అందరివద్దా విచారణ జరిపారు. అయితే, మృతురాలి తండ్రిపై అనుమానం వచ్చి ఆయన మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా, అందులో బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు మెడకు తాడు బిగించుకుని స్టూల్‌పై నిలబడిన ఫోటో కనిపించింది. ఆ తర్వాత ఆ కసాయి తండ్రి వద్ద తమదైనశైలిలో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments