Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (12:17 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో ఒక అమానవీయ ఘటన జరిగింది. వరుసకు కుమార్తె అయ్యే మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్మాత మర్మాంగాల్లో నొప్పిని భరించలేని ఆ  బాలిక జరిగిన విషయాన్ని కన్నతల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కామాంధుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాటిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఈమె భర్త ఆర్నెల్ల క్రితం చనిపోయాడు. దీంతో పలు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన బిడ్డలను పోషించుకుంటూ అత్తారింటిలోనే ఉంటుంది. 
 
అయితే, గురువారం రాత్రి చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. దీంతో ఆ బాలిక మర్మాంగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి కుమార్తె మర్మాంగాన్ని పరిశీలించి, ఏం జరిగిందని అడిగింది. దీంతో పెద్దనాన్న తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments