Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (12:17 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో ఒక అమానవీయ ఘటన జరిగింది. వరుసకు కుమార్తె అయ్యే మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్మాత మర్మాంగాల్లో నొప్పిని భరించలేని ఆ  బాలిక జరిగిన విషయాన్ని కన్నతల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కామాంధుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాటిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఈమె భర్త ఆర్నెల్ల క్రితం చనిపోయాడు. దీంతో పలు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన బిడ్డలను పోషించుకుంటూ అత్తారింటిలోనే ఉంటుంది. 
 
అయితే, గురువారం రాత్రి చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. దీంతో ఆ బాలిక మర్మాంగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి కుమార్తె మర్మాంగాన్ని పరిశీలించి, ఏం జరిగిందని అడిగింది. దీంతో పెద్దనాన్న తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments