Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకున్న ప్రియుడు.. విషం సేవించిన ప్రియురాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:10 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి ఉరేసుని ప్రాణాలు తీసుకుంటే, ప్రియురాలు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి గత 20 రోజులుగా కెపీహెచ్‌‍బీ కాలనీలోని ఒక వసతి గృహంలో ఉంటున్నారు. శ్యామ్ మాత్రం తన స్నేహితుడు కృష్ణ వద్ద కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో ఉంటున్నాడు. ఇంటీవల కృష్ణ వద్దకు శ్యామ్ వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో గది తాళాలు అడిగి తీసుకున్నాడు. 
 
మూడు రోజుల క్రితం శ్యామ్, జ్యోతిలు కలిసి కృష్ణ గదికి వచ్చారు. ఈ ఉదయం నుంచి రూమ్ నుంచి దుర్వాసన వస్తుండటంత చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు గదిని తెరిచి చూడగా, ఇద్దరూ విగతజీవులై కనిపించారు. శ్యామ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, జ్యోతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు జ్యోతికి గతంలోనే వివాహం జరిగినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments