Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేశాడు.. రూ.6.16 లక్షలు గోవిందా

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:06 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.6.16 లక్షలు చేజార్చుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో ఆరులక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్లా ప్రాంతానికి చెందిన యువకుడికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మహిళ ఫోన్ చేసింది. వెరిఫై కోసం తను పంపించే లింక్ ద్వారా కంపెనీ వివరాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చుతూ రివ్యూ ఇవ్వమని కోరింది. 
 
దీంతో, యువకుడు ఆమె పంపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. ఆ తరువాత క్షణాల వ్యవధిలో అతడి అకౌంట్లోని రూ. 6.16 లక్షలు పోయాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments