జనగామలో ప్రేమ జంట సెల్ఫీ సూసైడ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట సెల్ఫీ ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట బలవన్మరణానికి పాల్పడేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) అనే యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
దీంతో మనస్తాపానికు గురైన ఈ జంట... తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనే వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments