Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:37 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఎయిడ్స్‌తో బాధఫడుతున్న కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాధితారులు స్వయానా ఆయన కుమార్తె కావడం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో సమీపంలో ఓ పూరిగుడిసెలో ఓ వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన హెచ్ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నాడు. అయితే, తనతో పాటు ఆ గుడిసెలో ఉండే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి కూడా హెచ్ఐవీతో బాధపడుతుంది. 
 
తల్లిలోని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే, లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కామాంధుడు ప్రాధేయపడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments