Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:37 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఎయిడ్స్‌తో బాధఫడుతున్న కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాధితారులు స్వయానా ఆయన కుమార్తె కావడం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో సమీపంలో ఓ పూరిగుడిసెలో ఓ వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన హెచ్ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నాడు. అయితే, తనతో పాటు ఆ గుడిసెలో ఉండే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి కూడా హెచ్ఐవీతో బాధపడుతుంది. 
 
తల్లిలోని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే, లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కామాంధుడు ప్రాధేయపడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments