Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం.. ఆ తర్వాత..

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఓ దారుణం జరిగింది. దివ్యాంగ బాలికను ఓ కామాంధుడు ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన మేరకు.. స్థానిక సారగుండ్లపల్లికి చెందిన నాగార్జున (32) వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతనికీ వివాహమైంది. ఆదివారం తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేందుకు వెళ్లిన నాగార్జున అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అదే మార్గంలోని ఓ ఊరిలో దివ్యాంగ బాలిక, మరికొందరు చిన్నారులు కలిసి ఆడుకుంటూ కనిపించారు.
 
దీంతో నాగార్జున.. దివ్యాంగ బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇది చూసిన చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్థులతో పాటు బాలిక తండ్రి అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా స్వగ్రామానికి పారిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసుకున్న సూసైడ్ నోట్ రాసి పెట్టగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments