Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:12 IST)
భార్యతో పాటు నవజాత శిశువును కాపాడేందుకు ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ప్రైవేట్ ఆసుపత్రి నుండి రక్షించడానికి తన మూడేళ్ల కొడుకును బలవంతంగా విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని బర్వా పట్టిలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సత్వరమే స్పందించి చిన్నారిని తీసుకెళ్లిన దంపతులతో సహా ఐదుగురిని శనివారం అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళికే.. బార్వా పట్టి నివాసి హరీష్ పటేల్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తూ తన భార్య ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే వెంటనే ఆస్పత్రికి కట్టాల్సిన మొత్తం కట్టలేక తల్లీ, బిడ్డను వారు బయటకు పంపలేదు. ఇది పటేల్‌కు ఆరవ సంతానం. దీంతో ఇక చేసేద లేక నిరాశతో, తన మూడేళ్ల కొడుకును శుక్రవారం కొన్ని వేల రూపాయలకు విక్రయించడానికి తండ్రి అంగీకరించాడు.
 
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments