Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక మార్కులు వేయిస్తానని విద్యార్థిని అక్కడ తాకిన అబ్జర్వర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:01 IST)
డిగ్రీ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని పట్ల అబ్జర్వర్ ఒకరు పరీక్షా హాలులో అసభ్యంగా ప్రవర్తించాడు. అధిక మార్కులు వేయిస్తానని, మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తానని ప్రలోభానికి గురిచేసి ఆ విద్యార్థిని వక్షోజాలను తాకాడు. దీంతో ఖంగుతిన్న ఆ విద్యార్థిని పరీక్ష ముగిసిన తర్వాత జరిగిన విషయం కాలేజీ యాజమాన్యానికి, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్జర్వర్‌కు దేహశుద్ధి చేశారు. 
 
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది ఈ పరీక్షలకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం జరిగిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్ష సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments