బెంగుళూరులో దారుణం : ఏరోనిక్స్ కంపెనీ ఎండీ, సీఈవో దారుణ హత్య

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:21 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనేక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్‌లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హత్య చేశాడు. హద్దుమీరి కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్... తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వీరిద్దరిని నరికాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఫెలిక్స్ పరారీలో ఉన్నాడు. 
 
కాగా, బెంగుళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్‌టెన్షన్‌లో ఈ కంపెనీ ఉంది. అయితే, ఫెలిక్స్ కూడా ఇటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడు. తన బిజినెస్‌కు ఎరోనిక్స్ ఎండీ, సీఈవోలు ఆటంకం కలిగించడం వల్లే ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బెంగుళూరు డీసీపీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments