Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదనీ భార్యతో కలిసి కుమార్తెను చంపేసిన తండ్రి...

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (14:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో తన భార్యతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక ఖుషి కుమారి (17) ఈ నెల 13వ తేదీన తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ కావాల్సివుంది. 
 
ఈ విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనిపై కేసు నమోదన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments