Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:04 IST)
తల్లి దారుణానికి తెగబడింది. నెల కూడా నిండని పసికందును తన చేతులతో చంపేసింది. ఈ దారుణం డిసెంబర్ 9న జరిగింది. ఐతే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 
కొట్టాయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల మహిళకు నవంబరు నెలలో మగశిశువును ప్రసవించింది. ఐతే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగాల్సి వచ్చింది. మరోవైపు భర్త ఆమెను విడిచి దూరంగా వుంటున్నాడు.

 
దాంతో మరో యువకుడు ఈమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దాంతో కోపం పట్టలేక ఆ శిశువు తలను గోడకేసి కొట్టింది. అంతే.. బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

 
ఐతే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఐతే బిడ్డ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతడికి వెనుక పుర్రెపై గాయాలున్నట్లు తేలింది. దీనితో బిడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments