Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో నిర్భయ - కారులోనే టెన్త్ విద్యార్థిని అత్యాచారం

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:18 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు ఢిల్లీ వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదవుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు ఇద్దరితో పాటు బాలిక స్నేహితుడు కూడా వారితో ఉన్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత మహిపాల్‌పూర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తీసుకొచ్చి జనసంచార ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
దీనిపై బాధితారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments