Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో నిర్భయ - కారులోనే టెన్త్ విద్యార్థిని అత్యాచారం

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:18 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు ఢిల్లీ వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదవుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు ఇద్దరితో పాటు బాలిక స్నేహితుడు కూడా వారితో ఉన్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత మహిపాల్‌పూర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తీసుకొచ్చి జనసంచార ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
దీనిపై బాధితారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments