నాగ్‌పూర్‌లో దారుణం : 11 యేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 28 జులై 2022 (16:56 IST)
నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 11 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 19వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ పట్ణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఈమె తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రధాన నిందితుడు కర్గంకర్ ​.. జూన్​ 19న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిపి సామూహిక అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొంత డబ్బును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అక్కడి మూడు రోజులు తర్వాత.. ప్రధాన నిందితుడి మరికొంతమంది స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలా పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా.. బాలిక మొత్తం చెప్పేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments