Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. గెలిచి తీరాల్సిందే...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:09 IST)
ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్‌ టోర్నీలో పాకిస్థాన్ జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. బుధవారం భీకర ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేనిపక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.  
 
ఈ పరిస్థితుల్లో ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని న్యూజిలాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనుంది. ఆరు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి, మూడింట ఓడి, ఓ మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉన్న సర్ఫరాజ్ సేన.. విలియమ్సన్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది. 
 
మరి ఈ మ్యాచ్ గెలిచి పాక్ సెమీస్ రేసులో ఉంటుందా.. విజయాన్ని కివీస్‌కు కట్టబెట్టి నాకౌట్ బెర్త్ కన్ఫామ్ చేస్తుందో చూడాలి. ప్రపంచ కప్ టోర్నీల్లో ఇరు జట్లూ ఎనిమిది మ్యాచ్‌లలో తలపడగా, కివీస్ జట్టు ఆరు సార్లు, పాకిస్థాన్ జట్టు రెండు సార్లు విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments