Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి : కోహ్లీ ఆ ఆనవాయితీని రిపీట్ చేసేనా?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (13:24 IST)
వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా బుధవారం భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగనుంది. 
 
కాగా, ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. వీటిలో మూడుసార్లు సఫారీలు విజయకేతనం ఎగురవేయగా, ఒకసారి మాత్రం భారత్ విజయం సాధించింది. ఈలెక్కల ప్రకారం చూస్తే భారత్‌పై సఫారీలతో పైచేయిగా ఉంది. 
 
మరోవైపు, సౌతాంప్ట‌న్‌లో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేస్తాడా అన్న‌దే ఇప్పుడు టాపిక్‌. వ‌ర‌ల్డ్‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీకి సెంచ‌రీ కొట్ట‌డం అల‌వాటే. 2011లో, ఆ త‌ర్వాత 2015లోనూ.. కోహ్లీ సెంచ‌రీల‌తో టోర్నీలకు కిక్ ఇచ్చాడు. 2011లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచ‌రీ చేశాడు. 
 
2015 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ పాకిస్థాన్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ కొట్టాడు. మరి బుధవారం కూడా కోహ్లీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తాడా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ రెండు సెంచ‌రీలు చేసిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

తర్వాతి కథనం
Show comments