భారత ప్రపంచకప్ జట్టు ఇదే.. రిషబ్ బంత్, అంబటి అవుట్... కార్తీక్, రాహుల్ ఇన్ (video)

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:23 IST)
ఇంగ్లాండ్‌లో వచ్చే నెలలో ఆరంభమ్యయే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ప్రపంచకప్ ఆడనుంది. అలాగే రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 
 
దినేష్ కార్తీక్, విజయ శంకర్, ధావన్, కేఎల్ రాహుల్, ధోనీ, కేదార్ చాహల్, పాండ్యాకు జట్టులో చోటు దక్కింది. ధోనీతో పాటు రెండో వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి కూడా జట్టులో చోటు లభించింది.
 
ప్రపంచ కప్‌లో ఆడే జట్టు సభ్యుల వివరాలు..
 
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ధోనీ (వికెట్ కీపర్), రోహిత్‌ శర్మ (వైస్ కెప్టెన్), విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

తర్వాతి కథనం
Show comments