భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. పైగా ఈ మ్యాచ్ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో శ్రీలంక పరువు పోయినట్టయింది.

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (11:23 IST)
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. పైగా ఈ మ్యాచ్ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో శ్రీలంక పరువు పోయినట్టయింది. ఈ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ విలేకరులతో మాట్లాడుతూ, మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఉక్కిరిబిక్కిరైందన్నారు.
 
మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 400 పరుగులు అయినా స్కోర్ చేసి ఉంటే బాగుడేందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ మంచి స్కోర్ ఉంటేనే ప్రత్యర్థి జట్టుని ఎదుర్కొగలమన్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి మూడు రోజులు పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మ్యాచ్‌ని అదే ఊపులో నాలుగో రోజు కొనసాగించుంటే ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో తాము ఎదుర్కుంటున్న బౌలర్లు నలుగురే... అయితే వారితో కానీసం మూడు స్పెల్స్ అయినా బంతులు వేసేలా చేసి ఉంటే వాళ్లు అలిసిపోయి ఐదో బౌలర్‌కి బౌలింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చేదని, కానీ, తాము ఆ పని చేయించలేకపోయామన్నారు. ఈ కారణంగానే తాము ఓడిపోయినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments