Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి ఆడకపోతే టీమిండియా తుస్సే... ఇదిగో ఇందుకేనట..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:22 IST)
విరాట్ కోహ్లీ. సెంచరీ కొట్టనిదే క్రీజు నుంచి బయటకు రాడంతే. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర అంశం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అదేంటయా అంటే... 2017లో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ సెంచరీల గణాంకాలు. వాటిని లోతుగా పరిశీలించినవారు వాటిని పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ వహ్వా అంటున్నారు. ఇంతకీ ఆ గణాంకాలు ఏం చెపుతున్నాయో చూద్దాం.
 
2017లో ODI సెంచరీలు
విరాట్ కోహ్లి - 15
దక్షిణాఫ్రికా - 15
పాకిస్తాన్ - 14
బంగ్లాదేశ్ - 13
వెస్టిండీస్ - 12
శ్రీలంక - 10 
 
అంతర్జాతీయంగా విదేశీ గడ్డపై సాధించిన సెంచరీల విషయానికి వస్తే... 
విరాట్ కోహ్లి - 25 సెంచరీలు చేస్తే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు అంతా కేవలం 24 సెంచరీలు మాత్రమే చేశారు. ఇపుడీ గణాంకాల చిట్టా షేర్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments