Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి ఆడకపోతే టీమిండియా తుస్సే... ఇదిగో ఇందుకేనట..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:22 IST)
విరాట్ కోహ్లీ. సెంచరీ కొట్టనిదే క్రీజు నుంచి బయటకు రాడంతే. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర అంశం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అదేంటయా అంటే... 2017లో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ సెంచరీల గణాంకాలు. వాటిని లోతుగా పరిశీలించినవారు వాటిని పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ వహ్వా అంటున్నారు. ఇంతకీ ఆ గణాంకాలు ఏం చెపుతున్నాయో చూద్దాం.
 
2017లో ODI సెంచరీలు
విరాట్ కోహ్లి - 15
దక్షిణాఫ్రికా - 15
పాకిస్తాన్ - 14
బంగ్లాదేశ్ - 13
వెస్టిండీస్ - 12
శ్రీలంక - 10 
 
అంతర్జాతీయంగా విదేశీ గడ్డపై సాధించిన సెంచరీల విషయానికి వస్తే... 
విరాట్ కోహ్లి - 25 సెంచరీలు చేస్తే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు అంతా కేవలం 24 సెంచరీలు మాత్రమే చేశారు. ఇపుడీ గణాంకాల చిట్టా షేర్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments