విరాట్ కోహ్లి ఆడకపోతే టీమిండియా తుస్సే... ఇదిగో ఇందుకేనట..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:22 IST)
విరాట్ కోహ్లీ. సెంచరీ కొట్టనిదే క్రీజు నుంచి బయటకు రాడంతే. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర అంశం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అదేంటయా అంటే... 2017లో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ సెంచరీల గణాంకాలు. వాటిని లోతుగా పరిశీలించినవారు వాటిని పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ వహ్వా అంటున్నారు. ఇంతకీ ఆ గణాంకాలు ఏం చెపుతున్నాయో చూద్దాం.
 
2017లో ODI సెంచరీలు
విరాట్ కోహ్లి - 15
దక్షిణాఫ్రికా - 15
పాకిస్తాన్ - 14
బంగ్లాదేశ్ - 13
వెస్టిండీస్ - 12
శ్రీలంక - 10 
 
అంతర్జాతీయంగా విదేశీ గడ్డపై సాధించిన సెంచరీల విషయానికి వస్తే... 
విరాట్ కోహ్లి - 25 సెంచరీలు చేస్తే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు అంతా కేవలం 24 సెంచరీలు మాత్రమే చేశారు. ఇపుడీ గణాంకాల చిట్టా షేర్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

తర్వాతి కథనం
Show comments