Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తొలగింపు.... నెటిజన్ల ఫైర్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (12:43 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తొలగించింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "షేమ్ ఆన్ యు" అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ, కార్యదర్శిగా జై షాలు సిగ్గుపడాలన్నారు. 
 
కెప్టెన్సీ కోహ్లీ తొలగింపుపై ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యంగా, గంగూలీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ చీఫ్ గంగూలీపై ఉన్న గౌరవం పోయిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
"కోహ్లీని ఎందుకు తొలగించారు. 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లలో వజియం సాధించి పెట్టినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా?, అలా అయితే, ధోనీ, గంగూలీ సారథ్యంలోని జట్లు  కూడా ప్రపంచ కప్ పోటీల్లో ఓడిపోలేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments