Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తొలగింపు.... నెటిజన్ల ఫైర్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (12:43 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తొలగించింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "షేమ్ ఆన్ యు" అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ, కార్యదర్శిగా జై షాలు సిగ్గుపడాలన్నారు. 
 
కెప్టెన్సీ కోహ్లీ తొలగింపుపై ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యంగా, గంగూలీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ చీఫ్ గంగూలీపై ఉన్న గౌరవం పోయిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
"కోహ్లీని ఎందుకు తొలగించారు. 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లలో వజియం సాధించి పెట్టినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా?, అలా అయితే, ధోనీ, గంగూలీ సారథ్యంలోని జట్లు  కూడా ప్రపంచ కప్ పోటీల్లో ఓడిపోలేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments