Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ ఆస్పత్రికి వైద్య పరికరాల విరాళం

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (10:40 IST)
మాస్టర్ బ్లాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆయన  అస్సోలంని ఓ ఆస్పత్రికి వైద్య పరికరాలను అందించారు. అసోంలోని ఛారిటబుల్‌ హాస్పిటల్‌కు వీటిని అందించారు. 
 
యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న సచిన్‌.. పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అవసరమైన పరికరాలను కరీమ్‌ గంజ్‌ జిల్లాలోని మకుండా ఆస్పత్రికి విరాళంగా ఇచ్చాడు. 
 
టెండూల్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ మధ్యప్రదేశ్‌లోని గిరిజన వర్గాలకు న్యూట్రిషన్‌ ఆహారం అందించడంతో పాటు విద్యను అందిస్తున్నాడు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు అమరికతో ఈ ప్రాంతంలో నివసించే సుమారు 2వేల పేద కుటుంబాలవారు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను అందుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments