Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అంత మాట అనలేదే.. నా మాటలను వక్రీకరించారు: రమీజ్ రాజా

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:04 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 
 
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వచ్చే సీజన్ నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని.. అప్పుడు ఐపీఎల్‌కు ఎవరు వెళ్తారో చూస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
 
దీనిపై విమర్శలు రావడంతో.. తాజాగా రమీజ్​ రాజా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అలా అనలేదని అన్నాడు.
 
భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు తెలుసునని.. పీఎస్​ఎల్​ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామనుకున్నాం. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments