Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దొరికిన గ్యాప్‌లో కోహ్లీసేన ఏం చేస్తుందంటే? (video)

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (14:37 IST)
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న నేపథ్యంలో.. భారత ఆటగాల్లు హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. రెండో టెస్టుకు కావలసినంత విరామం దొరకడంతో కెప్టెన్ కోహ్లితో పాటు అతని భార్య అనుష్కశర్మ, రవిచంద్రన్ అశ్విన్, కే ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హార్బర్ సముద్రతీరంలో షిప్పింగ్ చేస్తూ తెగ జాలీగా గడుపుతున్నారు. 
 
అలాగే జట్టు సభ్యులంతా కరేబియన్ దీవుల్లో బిజీ బిజీగా వున్నారు. సముద్రంలో హాయిగా గడుపుతున్నట్లు అశ్విన్, రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. 
 
అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌‍స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Seaside + sunset + good company⭐️☺️

A post shared by Ravichandran Ashwin (@rashwin99) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: కవితకు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్.. ప్రజాశాంతిలో చేరుతుందా? (video)

Jagan: చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. రైతులు క్యూల్లో నిలబడాల్సి వుంది

ప్రియుడిచ్చే పడక సుఖం కోసం భర్తను కుమార్తెను చంపేసిన మహిళ

Teaching Jobs: 152 మంది మైనారిటీ అభ్యర్థులకు ఉద్యోగాలు

కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనీ కన్నతండ్రిని చంపేశాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments