Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:43 IST)
పుణె టెస్టులో భారత్ అత్యధికమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాకు 326 పరుగుల ఆధిక్యం రావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో ఫాలో ఆన్ ఆడించేందుకు మొగ్గు చూపాడు. దీనితో ఆదివారం నాడు ఫాలోఆన్లో భాగంగా సఫారీలు బ్యాటింగుకు దిగారు.
 
తొలి ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని అర్థం చేసుకోకుండా ఆడబోయి డకౌట్ అయ్యాడు మార్ క్రమ్. ఆ బంతి అతడికి అందకుండా నేరుగా వెళ్లి అతడి ప్యాడ్లకు తగిలింది. దీనితో ఇషాంత్ ఎల్బిడబ్ల్యు అంటూ అరిచాడు. అంపైర్ ఔటంటూ వేలెత్తాడు. కానీ రీప్లే చూస్తే బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ మార్ క్రమ్ మాత్రం అప్పీల్ కోరకుండా పెవిలియన్ దారి పట్టాడు. మరి ఈ మ్యాచులో విజయం సాధిస్తారో లేదంటే పరాజయం మూటగట్టుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments