Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:43 IST)
పుణె టెస్టులో భారత్ అత్యధికమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాకు 326 పరుగుల ఆధిక్యం రావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో ఫాలో ఆన్ ఆడించేందుకు మొగ్గు చూపాడు. దీనితో ఆదివారం నాడు ఫాలోఆన్లో భాగంగా సఫారీలు బ్యాటింగుకు దిగారు.
 
తొలి ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని అర్థం చేసుకోకుండా ఆడబోయి డకౌట్ అయ్యాడు మార్ క్రమ్. ఆ బంతి అతడికి అందకుండా నేరుగా వెళ్లి అతడి ప్యాడ్లకు తగిలింది. దీనితో ఇషాంత్ ఎల్బిడబ్ల్యు అంటూ అరిచాడు. అంపైర్ ఔటంటూ వేలెత్తాడు. కానీ రీప్లే చూస్తే బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ మార్ క్రమ్ మాత్రం అప్పీల్ కోరకుండా పెవిలియన్ దారి పట్టాడు. మరి ఈ మ్యాచులో విజయం సాధిస్తారో లేదంటే పరాజయం మూటగట్టుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి నమితతో సెల్ఫీ కోసం పోటీ పడిన బీజేపీ నేతలు... పరుగో పరుగు

పంజాబ్‌లో విపత్తు ఉపశమనం- సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

Hyderabad: డల్లాస్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి హత్య.. కాల్చి చంపేశారు

హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు: కొంపల్లికి చెందిన డాక్టర్ కొనేశారు.. ఆయుధ పూజ చేశారు..

Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలోనే అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ పెళ్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

తర్వాతి కథనం
Show comments