Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:43 IST)
పుణె టెస్టులో భారత్ అత్యధికమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాకు 326 పరుగుల ఆధిక్యం రావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో ఫాలో ఆన్ ఆడించేందుకు మొగ్గు చూపాడు. దీనితో ఆదివారం నాడు ఫాలోఆన్లో భాగంగా సఫారీలు బ్యాటింగుకు దిగారు.
 
తొలి ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని అర్థం చేసుకోకుండా ఆడబోయి డకౌట్ అయ్యాడు మార్ క్రమ్. ఆ బంతి అతడికి అందకుండా నేరుగా వెళ్లి అతడి ప్యాడ్లకు తగిలింది. దీనితో ఇషాంత్ ఎల్బిడబ్ల్యు అంటూ అరిచాడు. అంపైర్ ఔటంటూ వేలెత్తాడు. కానీ రీప్లే చూస్తే బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ మార్ క్రమ్ మాత్రం అప్పీల్ కోరకుండా పెవిలియన్ దారి పట్టాడు. మరి ఈ మ్యాచులో విజయం సాధిస్తారో లేదంటే పరాజయం మూటగట్టుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments