Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధోనీ

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:51 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆమ్ర‌పాలి సంస్థ త‌న‌కు 40 కోట్లు ఇవ్వాల‌ని, గతంలో ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసానని, తనకు రావాల్సిన బకాయి మొత్తాలు తన చేతికి అందలేదంటూ ధోనీ కోర్టుకు వెళ్లారు. 
 
ఆమ్ర‌పాలి రియ‌ల్ ఎస్టేట్ గ్రూపుపై ఇప్ప‌టికే అనేక కేసులు ఉన్నాయి. ఈ కంపెనీ ఒప్పందం ప్ర‌కారం ప్లాట్లు డెలివ‌రీ చేయ‌డం లేద‌ని ఆ సంస్థ‌పై సుమారు 46 వేల మంది పిటిష‌న్లు కూడా వేసారు. 
 
అయితే ధోనీ ఆ కంపెనీకి దాదాపు ఆరేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసారు. 2009లో ధోనీ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమ్ర‌పాలి సంస్థ‌పై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ధోనీ ఆ సంస్థతో తనకు ఉన్న ఒప్పందాన్ని 2016 సంవత్సరంలో రద్దు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments