Webdunia - Bharat's app for daily news and videos

Install App

36 సంవత్సరాల తర్వాత క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చిన కాశ్మీర్

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (22:08 IST)
కాశ్మీర్ 36 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఫుట్‌బాల్ మైదానంగా ఉన్న బక్షి స్టేడియం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు వేదికగా మారింది. ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్ వంటి క్రికెట్ దిగ్గజాలతో సహా దాదాపు 120 మంది ఆటగాళ్లను ఈ టోర్నమెంట్ శ్రీనగర్‌కు తీసుకువచ్చింది. 
 
ఎల్ఎల్‌సి సహ వ్యవస్థాపకుడు, రామన్ రహేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "యువతరానికి స్ఫూర్తినిచ్చేలా క్రికెట్, ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ లీగ్ ముఖ్య లక్ష్యమన్నారు. కాశ్మీర్ ఇంతకు ముందు రెండుసార్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 
Legends League Cricket
 
1983, 1984లో, షేర్-ఇ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో, భారతదేశం, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లు జరిగాయి. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోణార్క్ సూర్యస్ ఒడిశాను చిత్తు చేయడంతో మ్యాచ్ సదరన్ సూపర్ స్టార్స్‌కు అనుకూలంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

తిరుమలలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు చలి చలి (video)

రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. రైల్వే శాఖ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ... కొత్త చిత్రాలపై అప్‌డేట్స్ వస్తాయా?

తర్వాతి కథనం
Show comments