Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం ఎగబడిన అమ్మాయి.. పట్టించుకోకుండా వెళ్లిన కోహ్లీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (14:38 IST)
దక్షిణాఫ్రికాతో మార్చి12 - 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌‌ని బీసీసీఐ కరోనా దెబ్బకి పూర్తిగా రద్దు చేయడంతో, టీమిండియా ఆటగాళ్లు అందరూ వారివారి స్వస్థలాలకి చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న కోహ్లీతో సెల్ఫీ కోసం ఒక అమ్మాయి ప్రయత్నం చేసేసింది. 
 
అక్కడ భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వస్తుండగా అనూహ్యంగా అతని పక్కకి వచ్చిన అమ్మాయి తనతో సెల్ఫీ కోసం తన సెల్‌ఫోన్ ఇవ్వబోయింది. 
 
కాకపోతే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే కనుగొన్న విరాట్ కోహ్లీ తన చూపు తిప్పుకుని అలానే ముందుకు నడుచుకుంటా వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూడా వెనక్కి తగ్గింది. కరోనా వైరస్ నేపథ్యంలో సెల్ఫీలకు కూడా కోహ్లీ నో చెప్పాడని టాక్ వస్తోంది,  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments