Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-15 ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ ఏంటి? బ్యాటింగ్ ఎంచుకుని ఓడిందా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (07:33 IST)
ఐపీఎల్-15వ సీజన్ పోటీలు ముగిశాయి. ఆదివారం రాత్రి గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఉన్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడగా, గుజరాత్ జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ హైలెట్స్‌ను ఓ సారి పరిశీలిస్తే, 
 
ఈ టోర్నీ మొత్తంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ నెగ్గడం చాలా అరుదుగా కనిపించింది. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో సంజూ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. పిచ్ కొంత పొడిగా ఉండటంతో గత చరిత్ర ఆధారంగా సంజూ శాంసన్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఫెర్గూసన్ బుల్లెట్ లాంటి బంతులతో బెంబేలెత్తించాడు. 5వ ఓవర్‌లో మూడు బంతులను గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు. ఈ క్రమంలో ఆఖరి బంతిని గంటకు 157.3 కిమీ వేగంతో వేసిన ఫెర్గూసన్ విసిరాడు. ఫలితంగా ఈ సీజన్‌లో అత్యంధిక వేగవంతమైన డెలివరీని బౌల్ చేశాడు. తద్వారా సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (157 కిమీ)ని అధికమించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

తర్వాతి కథనం
Show comments