Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ - కెప్టెన్‌గా రిషబ్ పంత్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:18 IST)
భారత, దక్షిణాఫ్రికా జట్లు మధ్య గురువారం నుంచి ట్వంటీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరంగా కాగా, గజ్జల్లో గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరూ జట్టుకు దూరమయ్యారు. 
 
ఫలితంగా భారత జట్టు పగ్గాలను కీపర్ రిషబ్ బంత్‌కు అప్పగించారు. అలాగే, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇచ్చినట్టు బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడిపైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్‌కు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చేతికి బంతి తగిలి గాయమైందని బీసీసీఐ తెలిపింది. 
 
భారత్ టీ20 జట్టు ఇదే.. 
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments