Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ - కెప్టెన్‌గా రిషబ్ పంత్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:18 IST)
భారత, దక్షిణాఫ్రికా జట్లు మధ్య గురువారం నుంచి ట్వంటీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరంగా కాగా, గజ్జల్లో గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరూ జట్టుకు దూరమయ్యారు. 
 
ఫలితంగా భారత జట్టు పగ్గాలను కీపర్ రిషబ్ బంత్‌కు అప్పగించారు. అలాగే, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇచ్చినట్టు బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడిపైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్‌కు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చేతికి బంతి తగిలి గాయమైందని బీసీసీఐ తెలిపింది. 
 
భారత్ టీ20 జట్టు ఇదే.. 
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments