Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికూనపై అలవోక విజయం - రేపు రెండో టీ20

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:08 IST)
రెండు మ్యాచ్‌ల టీ20 కోసం ఐర్లాండ్ వెళ్లిన భారత్ జట్టు ఆదివారం తొలి టీ20 మ్యాచ్‌ను ఆడింది. ఈ మ్యాచ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరుగగా, ఇందులో భారత జట్టు అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇందులో హెర్రీ టెక్టాక్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఆ తర్వాత కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేశ్ ఖాన్, చావల్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీపక్ హుడా 29 బంతుల్లో 6  ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశారు. చివరి మ్యాచ్ మంగళవారం రాత్రి జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

తర్వాతి కథనం
Show comments