Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో దాయాదుల పొట్టి సమరం - పీసీబీ వెల్లడి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:11 IST)
అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం క్రికెట్‌పైనా ప‌డింది. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడ‌ట‌మే త‌ప్ప రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 
ఈ వార్త‌ను అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా చూపించింది. ఒక‌వేళ ఈ సిరీస్ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఇండియ‌న్ టీమ్ పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. 
 
చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వ‌చ్చింది. చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య 2012-13లో జ‌రిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments