Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో దాయాదుల పొట్టి సమరం - పీసీబీ వెల్లడి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:11 IST)
అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం క్రికెట్‌పైనా ప‌డింది. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడ‌ట‌మే త‌ప్ప రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 
ఈ వార్త‌ను అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా చూపించింది. ఒక‌వేళ ఈ సిరీస్ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఇండియ‌న్ టీమ్ పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. 
 
చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వ‌చ్చింది. చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య 2012-13లో జ‌రిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

తర్వాతి కథనం
Show comments