Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో దాయాదుల పొట్టి సమరం - పీసీబీ వెల్లడి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:11 IST)
అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం క్రికెట్‌పైనా ప‌డింది. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడ‌ట‌మే త‌ప్ప రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 
ఈ వార్త‌ను అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా చూపించింది. ఒక‌వేళ ఈ సిరీస్ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఇండియ‌న్ టీమ్ పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. 
 
చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వ‌చ్చింది. చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య 2012-13లో జ‌రిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments