Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరకం అనుభవించా.. మరణం మాత్రమే రాలేదు.. శ్రీశాంత్ చేదు అనుభవాలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:31 IST)
ఫిక్సింగ్ ఆరోపణలు జీవితంపై విరక్తి కలిగించేవని.. కేరళ స్పీడ్‌స్టర్ అనే పేరున్న శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ ఆరోపణలకు తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒత్తిడిలో వున్నప్పుడు మానసికంగా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని, జీవితంపైనే విరక్తి కలిగేదని చెప్పుకొచ్చాడు. ప్రతి క్షణం నరకం అనుభవించానని.. మరణం మాత్రమే రాలేదని చెప్పాడు. 
 
దుర్భర జీవితం అనుభవించానని.. తన కారణంగా తన కుటుంబ సభ్యులు ఆలయానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో వుండేవారని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ దూరమైన తరువాత శ్రీశాంత్‌ సినిమాల్లో ప్రయత్నించాను. 
 
అయితే అక్కడ కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. షార్జాలో సినిమా వాళ్ల క్రికెట్ జరిగినా తాను ఫిక్సింగ్ ఆరోపణలతో దూరమయ్యానని.. అప్పటికీ తనపై ఫిక్సింగ్ నీడలు తొలగిపోయానని తెలిపాడు. అయినా తనకు అవమానం తప్పదని శ్రీశాంత్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments