నరకం అనుభవించా.. మరణం మాత్రమే రాలేదు.. శ్రీశాంత్ చేదు అనుభవాలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:31 IST)
ఫిక్సింగ్ ఆరోపణలు జీవితంపై విరక్తి కలిగించేవని.. కేరళ స్పీడ్‌స్టర్ అనే పేరున్న శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ ఆరోపణలకు తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒత్తిడిలో వున్నప్పుడు మానసికంగా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని, జీవితంపైనే విరక్తి కలిగేదని చెప్పుకొచ్చాడు. ప్రతి క్షణం నరకం అనుభవించానని.. మరణం మాత్రమే రాలేదని చెప్పాడు. 
 
దుర్భర జీవితం అనుభవించానని.. తన కారణంగా తన కుటుంబ సభ్యులు ఆలయానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో వుండేవారని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ దూరమైన తరువాత శ్రీశాంత్‌ సినిమాల్లో ప్రయత్నించాను. 
 
అయితే అక్కడ కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. షార్జాలో సినిమా వాళ్ల క్రికెట్ జరిగినా తాను ఫిక్సింగ్ ఆరోపణలతో దూరమయ్యానని.. అప్పటికీ తనపై ఫిక్సింగ్ నీడలు తొలగిపోయానని తెలిపాడు. అయినా తనకు అవమానం తప్పదని శ్రీశాంత్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments