Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వాయిదా

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:31 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్‌ను వాయిదావేశారు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‍‌లలో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
భార‌త క్రికెట్ జ‌ట్టు శిక్ష‌ణ సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 
 
ఈ మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. ఆ ప్రకారంగానే ఈ మ్యాచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ముఖ్యంగా, ఈ పరీక్షల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి నెగెటివ్ ఫలితం వచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

తర్వాతి కథనం
Show comments