Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్‌: టీ20 ప్రపంచకప్‌ 2021లో మహీ!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:58 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాకు మెంటర్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిని నియమిస్తూ బీసీసీఐ అధికారిక ట్వీట్ ద్వారా ప్రకటించది. దీంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ ఏర్పడింది. 
 
యూఏఈ వేదికిగా అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కు 15మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దానితోపాటు ఈ టోర్నమెంట్‌కు టీం ఇండియా మెంటర్‌గా మహేంద్రసింగ్ ధోనీని నియమించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు.
 
టీ20 జట్టు వివరాలు 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments