Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లే అలా అడుగుతున్నారు.. కోహ్లీకి ఓడిపోవడం అంటే ఇష్టం..

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (22:45 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటిపట్టున వుంటున్నారు. హడావుడి జీవితం కోవిడ్ కారణంగా కనుమరుగైంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఫలితంగా సెలెబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇలా క్రికెటర్లు కూడా కుటుంబీకులతో హ్యాపీగా గడుపుతున్నారు. 
 
కరోనా కారణంగా క్రికెటర్లకు దీర్ఘకాలిక విశాంత్రి లభించింది. ముఖ్యంగా టీమిండియా సారథి కోహ్లీ తన భార్యాతో కలిసి ఎంజాయి చేస్తున్నారు. వంటలు చేస్తూ, సరదా సంభాషణలతో రోజులు గడుపుతున్నారు. వారి వివాహం తర్వాత విరుష్క జోడి ఇంతకాలం ఒకచోట ఉండడం ఇదే మొదటిసారి. వారి ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
 
ఈ క్రమంలో మంగళవారం అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పాల్గోన్నారు. విరాట్ కోహ్లీకి ఏదంటే ఇష్టం లేదని లైవ్‌లో ఓ అభిమాని అడగ్గా.. దానికి అనుష్క ఓడిపోవడం అంటే ఆయనకు ఇష్టం లేదన్నారు. అలాగే పిల్లలను ఎప్పుడు కంటారని మిమ్మల్ని ఎవరూ అడగట్లేదా అని అభిమాని అడగ్గా.. "లేదు. ఎవరూ అలా ఆగడట్లేదు. నెటిజన్లు మాత్రమే అడుగుతున్నారు' అని ఆమె బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments