Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తి పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇస్తే..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (14:27 IST)
కరోనా సోకకుండా వుండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం చేస్తున్నారు. అలాగే కరోనా రోగులు అప్రమత్తంగా వుండాలని వైద్యులు చెప్తూ వుంటారు. కానీ వైద్యులకు కరోనా సోకితే ఐసోలేషన్‌లో వుంటూ చికిత్స తీసుకోవడం చేస్తారు. కానీ ఇక్కడో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కరోనా సోకినా.. అలానే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాచూపల్లిలోని ఎస్‌ఎల్‌జి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఒక కరోనా రోగి వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. దీనితో అతని కూతురు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తన తండ్రి మరణించాడని ఆయన కుమార్తె శ్వేత ఆరోపించింది. సుమారు 5 లక్షల వరకు బిల్లు వేసారు అని ఆమె మండిపడింది.
 
55వేల ఇంజక్షన్‌లతో పాటు రోజుకి 10 పీపీఈ కిట్లు ఇవ్వలన్నారని.. కానీ వెంటిలేటర్ పేషెంట్ వద్దకు వెళ్లిన సిబ్బంది అవి ఏమి ధరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ ఉన్న డాక్టర్‌ ట్రీట్మెంట్ చేశారన్నారు. నడుచుకుంటూ వెళ్లిన తన తండ్రిని ఇంజెక్షన్‌లతో పడుకోపెట్టి ప్రస్తుతం గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments