Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:47 IST)
బీహార్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె ఐదేళ్ళ కుమారుడుతో పాటు కట్టేసి ఆమెను నదిలో విసిరిపారేశారు. బాధితురాలు అరుపులతో అప్రమత్తమైన స్థానికులు, ఆమెను ఎలాగోలా రక్షించినా బాబు ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ దారుణం బక్సర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్‌కు చెందిన ఓ వివాహితి ... తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళుతుండగా కొందరు దండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
అయితే, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు ఇద్దరినీ కట్టేసి నదిలో తోసేశారు. బాబు మృతదేహం లభ్యమైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments