Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:47 IST)
బీహార్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె ఐదేళ్ళ కుమారుడుతో పాటు కట్టేసి ఆమెను నదిలో విసిరిపారేశారు. బాధితురాలు అరుపులతో అప్రమత్తమైన స్థానికులు, ఆమెను ఎలాగోలా రక్షించినా బాబు ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ దారుణం బక్సర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్‌కు చెందిన ఓ వివాహితి ... తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళుతుండగా కొందరు దండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
అయితే, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు ఇద్దరినీ కట్టేసి నదిలో తోసేశారు. బాబు మృతదేహం లభ్యమైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments