Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో విషాదం, కరోనావైరస్‌తో అర్చకుడు కన్నుమూత

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (18:00 IST)
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనావైరస్‌తో మృతి చెందడంతో తిరుమలలో విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పైన తిరుమలకు వచ్చిన అర్చకుడుకి వారం క్రితం కరోనా నిర్థారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించింది టీటీడీ.
 
స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందాడు. తోటి అర్చకుడు మృతి చెందడంతో అర్చకులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments