దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (10:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాదు. శనివారం ఈ సంఖ్య 15,940గా నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల మేరకు కొత్తగా 11,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు చేరుకుంది. 
 
ఇందులో 4,27,72,398 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరో 92576 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 25 మంది చనిపోగా, 10917 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Senior Naresh: అప్పుడు నాలుగు స్తంభాల ఆట - ఇప్పుడు దీవానా

Risk Review : ఘంటాడి క్రిష్ణ చేసిన రిస్క్ ప్రేక్షకులకు మరింత రిస్క్.. రివ్యూ

Khushbu: ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహంలో అతిథులే హైలైట్ - భావోద్వేగంలో ఖుష్బూ

ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కాని విజయ్.. త్రిష మాత్రం?

అనుష్క, ప్రభాస్, రానా ముగ్గరూ కలిసి బాహుబలి 3 వుంటుందని అనేశారు, వీడియో

తర్వాతి కథనం
Show comments