Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (10:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాదు. శనివారం ఈ సంఖ్య 15,940గా నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల మేరకు కొత్తగా 11,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు చేరుకుంది. 
 
ఇందులో 4,27,72,398 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరో 92576 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 25 మంది చనిపోగా, 10917 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments