Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 7 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (13:03 IST)
దేశంలో కొత్తగా మరో 7830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులతో కలుపుకుంటే తాజాగా నమోదైన కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మొత్తం 7830 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపింది. దీంతో కలుపుకుంటే మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40215కు చేరిందని వివరించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 980 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments