Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తా నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:59 IST)
దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనను చేసింది. ఈ ప్రకటన మేరకు గురువారం 9419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం వెల్లడైన ప్రకటన మేరకు 8503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. 
 
మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో 3,41,05,066 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 4,74,735 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 7678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments