దేశంలో ఒమిక్రాన్ కేసులు 236 - తమిళనాడులో 34

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (10:29 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు 236 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుండి 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు కావడం గమనార్హం. తమిళనాడులో నమోదైన ఒమిక్రాన్ కేసులను కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 270కు చేరింది. 
 
అలాగే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6960 మంది కోలుకున్నారు. మరో 434 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 78,291 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తమిళనాడులో 34, తెలంగాణాలో 24, రాజస్థాన్‌లో 21, కర్నాటలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 చొప్పున నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments