Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే రెండున్నర నెలలు అప్రమత్తంగా వుండాలి.. హర్షవర్ధన్

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (09:32 IST)
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న తరుణంలో రానున్న రెండు నెలలే కీలకమని కేంద్రం హెచ్చరిస్తోంది. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. 
 
కరోనా పోరాటంలో భాగంగా వచ్చే రెండున్నర నెలలు ఎంతో కీలకం అంటూ హర్షవర్ధన్ సూచించారు. పండగ సీజన్ చలికాలం రానున్న నేపథ్యంలో ఈ సమయం ఎంతో కీలకమని ఇక ఈ సీజన్లో ప్రతి పౌరుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే బ్రహ్మాస్త్రం సిద్ధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హర్షవర్ధన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments