Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత, 3,967 కొత్త కేసులు, 25 మరణాలు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:20 IST)
తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా పెరుగుతూ వచ్చినా ప్రస్తుతం దాని తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సాధారకణ పరిస్థితులు నెలకొనే విధంగా పురోగతి కనిపిస్తోంది. గత కొన్ని నెలల కిందట పరిస్థితులతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమంత తీవ్రంగా లేదని తెలుస్తోంది.
 
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయ్యింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసు ల సంఖ్య 7,75,470కి చేరగా 7,30,109మందికి కరోనా నయం అయ్యింది. ఇంకా 38,979 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments