Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19 బారినపడిన వారిలో.. 12 వారాల కంటే...?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:19 IST)
కోవిడ్-19 బారినపడిన వారిలో 23 శాతం మంది దీర్ఘకాలం ఇబ్బందిపడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. వారిని 12 వారాల కంటే ఎక్కువకాలం పాటు వ్యాధి లక్షణాలు పీడిస్తున్నాయని వివరించింది. కొన్ని సూచికల ఆధారంగా ఇలాంటి వారిని  ముందే గుర్తించవద్దని వెల్లడించింది. 
 
సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సాధారణంగా కోవిడ్ మూడు వారాల పాటు కొనసాగుతోంది. కొందరిలో మాత్రం 12 వారాలకూ ఈ వ్యాధి లక్షణాలు తగ్గవు.
 
దీన్ని లాంగ్ కోవిడ్ పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అమెరికాలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్ట్ నిర్వహించిన ఇంటర్నెట్ ఆధారిత సర్వేను శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments