Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19 బారినపడిన వారిలో.. 12 వారాల కంటే...?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:19 IST)
కోవిడ్-19 బారినపడిన వారిలో 23 శాతం మంది దీర్ఘకాలం ఇబ్బందిపడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. వారిని 12 వారాల కంటే ఎక్కువకాలం పాటు వ్యాధి లక్షణాలు పీడిస్తున్నాయని వివరించింది. కొన్ని సూచికల ఆధారంగా ఇలాంటి వారిని  ముందే గుర్తించవద్దని వెల్లడించింది. 
 
సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సాధారణంగా కోవిడ్ మూడు వారాల పాటు కొనసాగుతోంది. కొందరిలో మాత్రం 12 వారాలకూ ఈ వ్యాధి లక్షణాలు తగ్గవు.
 
దీన్ని లాంగ్ కోవిడ్ పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అమెరికాలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్ట్ నిర్వహించిన ఇంటర్నెట్ ఆధారిత సర్వేను శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments