Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడొస్తుందో?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:20 IST)
కరోనా వ్యాక్సిన్ తయారీలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ… తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. 'జాన్సన్' పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారతదేశంలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకుని..చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. 
 
ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే…అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత దరఖాస్తును ఉపసంహరించుకన్న అనంతరం తాజాగా.. అత్యవసర వినియోగం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. 
 
భారతదేశ ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా…చాలా ముఖ్యమైన అడుగుగా సంస్థ అభివర్ణించింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చేతులు కలిపిన సంగతి తెలిసింది. మరి ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments